Kadapa : మాజీ సీఎం జగన్ (YS Jagan) ఇలాకా పులివెందులలో (Pulivendula) హై టెన్షన్ నెలకొంది. తువ్వపల్లెకు చెందిన వైసీపీ (YCP) కార్యకర్త అజయ్కుమార్ రెడ్డిపై దాడి జరిగింది. బీటెక్ రవి (B.Tech Ravi) మనుషులం అంటూ క్రికెట్ బ్యాట్లు, కర్రలతో అతడిని చావబాదారు. దాడిలో అజయ్కుమార్ రెడ్డి తలకు తీవ్రగాయం అయింది. స్థానికులు అతడిని వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక వైసీపీ నేతలు అజయ్కుమార్ రెడ్డిని హాస్పిటల్లో పరామర్శిస్తున్నారు.
పూర్తిగా చదవండి..AP : పులివెందులలో హై టెన్షన్.. వైసీపీ V/S టీడీపీ..!
AP: మాజీ సీఎం జగన్ ఇలాకాలో హై టెన్షన్ నెలకొంది. పులివెందులలోని తువ్వపల్లెకు చెందిన వైసీపీ కార్యకర్త అజయ్కుమార్ రెడ్డిపై దాడి జరిగింది. బీటెక్ రవి మనుషులం అంటూ క్రికెట్ బ్యాట్లు, కర్రలతో అతడిని చావబాదారు.
Translate this News: