Crime News : కడప జిల్లాలో దారుణం.. పెండ్లి పత్రికలు పంచడానికి వెళ్తుండగా.. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం చెర్లోపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైకును కారు ఢీ కొట్టడంతో అక్కడికక్కేడే ఇద్దరు మృతి చెందారు. పెండ్లి పత్రికలు పంచడానికి వెళ్ళుతుండగా ఈ విషాద ఘటన జరిగింది. మృతులు నడింపల్లెకు చెందిన రామచంద్రారెడ్డి, వెంకట సుబ్బారెడ్డిగా గుర్తించారు. By Jyoshna Sappogula 25 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి Kadapa : కడప జిల్లా(Kadapa District) ఒంటిమిట్ట మండలం చెర్లోపల్లి వద్ద రోడ్డు ప్రమాదం(Road Accident) చోటుచేసుకుంది. బైకును కారు ఢీ కొట్టడంతో అక్కడికక్కేడే ఇద్దరు మృతి చెందారు. మృతులు నడింపల్లెకు చెందిన రామచంద్రారెడ్డి, వెంకట సుబ్బారెడ్డిగా గుర్తించారు. మరో మూడు రోజుల్లో రామచంద్రారెడ్డి కుమారుడి పెళ్లి(Marriage) ఉండడంతో పెండ్లి పత్రికలు(Wedding Cards) పంచడానికి వెళ్ళుతుండగా ఈ విషాద ఘటన జరిగింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కడప రిమ్స్(Kadapa Rims) కు తరలించారు. Also Read : Crime News : దారుణం.. మొబైల్ఫోన్ పేలి నలుగురు చిన్నారులు మృతి #kadapa #marriage #wedding-cards #road-accident మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి