స్వదేశంలో జరిగే వన్డే వరల్డ్ కప్ టోర్నికి ఇటీవల బీసీసీఐ జట్టును ప్రకటించింది. కాగా ఈ టీమ్లో సంజు శాంసన్కు బదులు కేఎల్ రాహుల్కు బ్యాకప్ కీపర్గా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ను తీసుకోవడంతో పెద్ద చర్చ జరుగుతుంది. పలువురు క్రీడా పండితులు సెలక్టర్ల నిర్ణయంపై మండిపడుతున్నారు. సీనియర్ ప్లేయర్లు అందుబాటులో ఉండగా పెద్ద టోర్నీలో బీసీసీఐ ప్రయోగాలు చేయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రయోగాలు స్వదేశంలో జరిగే దైపాక్షిక సీరిస్లో చేయాలని సూచించారు.
పూర్తిగా చదవండి..Ashwin: సెలక్టర్లకు మద్దతు తెలిపిన అశ్విన్
వన్డే వరల్డ్ కప్కు ప్రకటించిన టీమ్లో సీనియర్ కీపర్ సంజు శాంసన్కు బదులు యంగ్ కీపర్ ఇషాన్ కిషన్ను ఎంపిక చేయడంపై సెలక్టర్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సీనియర్ స్పిన్నర్ అశ్విన్ సెలక్టర్లకు మద్దతుగా నిలిచాడు. ఇషాన్ కిషన్ అంతర్జాతీయ మ్యాచ్లో రాణిస్తున్నాడన్నాడు.
Translate this News: