Pawan kalyan: విదేశాలకు అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న పెద్ద తలకాయలను పట్టుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అటవీశాఖ అధికారులను ఆదేశించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి నిఘా వ్యవస్థను పటిష్టపరచాలని సూచించారు. ఈ మేరకు కడప జిల్లా పోట్లదుర్తిలో ఎర్రచందనం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకోగా.. రూ.1.6కోట్ల 158 దుంగలు దొరికాయని తెలిపారు. దీంతో శేషాచలం అడవుల్లో దాచిన దుంగలను గుర్తించాలని చెప్పారు.
పూర్తిగా చదవండి..Red Sandalwood: ఎర్రచందనం స్మగ్లింగ్ పై పవన్ స్పెషల్ ఫోకస్.. పెద్ద తలకాయలే టార్గెట్!
విదేశాలకు అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న పెద్ద తలకాయలను పట్టుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అటవీశాఖ అధికారులను ఆదేశించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి నిఘా వ్యవస్థను పటిష్టపరచాలని సూచించారు.
Translate this News: