Vijayawada: ఏపీలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో విసిగిస్తున్న భర్తను భార్య క్రూరంగా కడతేర్చింది. రోజూ తాగి ఇంటికి రావడమే కాకుండా రాత్రంతా కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడనే ఆవేశంతో స్క్రూడ్రైవర్తో పొడిచి హతమార్చింది. ఈ భయంకరమైన ఘటన జనాలను కలిచి వేయగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Murder: ఏపీలో దారుణం.. భర్తను స్క్రూడ్రైవర్తో అక్కడ పొడిచి చంపిన భార్య!
మద్యం మత్తులో వేధింపులకు గురిచేస్తున్న భర్త అప్పారావును కీర్తన అనే ఇల్లాలు స్క్రూడ్రైవర్తో పొడిచి చంపింది. ఈ ఘటన ఏపి కృష్ణా జిల్లాలో చోటుచేసుకోగా పోలీసులు కేసు నమోదు చేసి, పలుకోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
Translate this News: