Chandrababu: టీడీపీలో చేరిన వైసీపీ నేతలు

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీకి షాక్ తగిలింది. విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి బాబు ఆహ్వానించారు.

Chandrababu: టీడీపీలో చేరిన వైసీపీ నేతలు
New Update

TDP Chief Chandrababu: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీకి షాక్ తగిలింది. విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు.

#vishaka-news #tdp-chief-chandrababu #ycp #ap-elections
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe