Volunteers Suspended: కడపలో 11 మంది వాలంటీర్లు సస్పెండ్

AP: జమ్మలమడుగులో వైసీపీ తరఫున ప్రచారం చేస్తున్న 11 మంది వాలంటీర్లను సస్పెండ్ చేసింది ఎన్నికల కమిషన్. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నేపథ్యంలో వారిని విధుల్లో నుంచి తొలిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇటీవల వాలంటీర్లు పార్టీలకు ప్రచారం చేయొద్దని ఈసీ హెచ్చరించిన విషయం తెలిసిందే.

New Update
Volunteers Suspended: కడపలో 11 మంది వాలంటీర్లు సస్పెండ్

Volunteers Suspended: జమ్మలమడుగులో వైసీపీ తరఫున ప్రచారం చేస్తున్న 11 మంది వాలంటీర్లను సస్పెండ్ చేసింది ఎన్నికల కమిషన్. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నేపథ్యంలో వారిని విధుల్లో నుంచి తొలిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల సమయంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు, వాలంటీర్లు ఏ పార్టీకి కూడా ప్రచారం చేయొద్దని.. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే విధుల్లో నుంచి తొలిగించి కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించిన విషయం తెలిసిందే.

Advertisment
తాజా కథనాలు