AP BJP Chief Purandeswari: మరి కొన్ని నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే లోక్ సభతో (Lok Sabha) అసెంబ్లీ ఎన్నికల్లో (AP Assembly Elections) జనసేనతో (Janasena) కలిసి పోటీ చేస్తారా? లేదా? అనే దానిపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Purandeswari) క్లారిటీ ఇచ్చారు. ఏపీలో జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుందని స్పష్టత ఇచ్చారు. టీడీపీ-జనసేన- బీజేపీ పొత్తు ఉండబోతుంది అని వస్తున్న వార్తలను ఆమె ఖండించారు.
పూర్తిగా చదవండి..AP BJP: ఏపీలో జనసేనతో పొత్తుపై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు
జనసేనతో పొత్తుపై క్లారిటీ ఇచ్చారు ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి. రాబోయే ఎన్నికల్లో జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుందని వస్తున్న వార్తలను ఖండించారు. పొత్తులపై బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
Translate this News: