తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పని భారం తగ్గించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ టీచర్స్ డిమాండ్ చేసింది. కనీస వేతంగా 27 వేల రూపాయలు ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేసింది. తమకు వేతనాలు పెంచుతామని గతంలో ఎన్నికల సమయంలో సీఎం జగన్ హామీ ఇచ్చారని అన్నారు. గతంలో ఇచ్చిన హామీలన్నింటినీ సీఎం జగన్ నెరవేర్చాలన్నారు.
పూర్తిగా చదవండి..అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించాలి….!
తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పని భారం తగ్గించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ టీచర్స్ డిమాండ్ చేసింది. కనీస వేతంగా 27 వేల రూపాయలు ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేసింది. తమకు వేతనాలు పెంచుతామని గతంలో ఎన్నికల సమయంలో సీఎం జగన్ హామీ ఇచ్చారని అన్నారు. గతంలో ఇచ్చిన హామీలన్నింటినీ సీఎం జగన్ నెరవేర్చాలన్నారు.
Translate this News: