AP BJP: ఏపీలో అరాచక పాలన రాజ్యమేలుతోంది.. పురంధేశ్వరి ఫైర్
ఏపీలో వైసీపీ ప్రభుత్వం పాలనపై నిప్పులు చెరిగారు ఆ రాష్ట్ర బీజేపీ ఛీఫ్ పురంధేశ్వరి. జగన్ ప్రభుత్వం రూ .170 కోట్లకు టిడ్కో గృహాలను తాకట్టు పెట్టి పేదలకు నోటీసులు ఇవ్వడం దారుణమని ఆమె పేర్కొన్నారు.