AP: 'దిశ' ఇక నుంచి ''ఉమెన్ సేఫ్టీ యాప్''!
మహిళల భద్రత కోసం జగన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దిశ యాప్ పేరును చంద్రబాబు ప్రభుత్వం ఉమెన్ సేఫ్టీ యాప్ గా మార్చింది. ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
మహిళల భద్రత కోసం జగన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దిశ యాప్ పేరును చంద్రబాబు ప్రభుత్వం ఉమెన్ సేఫ్టీ యాప్ గా మార్చింది. ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో నేడు ప్రముఖ నిర్మాతలు భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు క్యాంప్ ఆఫీసులో జరిగే భేటీ కోసం నిర్మాతలు స్పెషల్ ఫ్లైట్ లో విజయవాడకు బయలుదేరారు. ఏపీలో సినిమా టికెట్స్ రేట్లు, సినిమా నిర్మాతల సమస్యలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది.
ఏపీ మంత్రి నారా లోకేష్ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఐటీ, విద్య, ఆర్టీజీ శాఖల మంత్రిగా లోకేష్ సోమవారం బాధ్యతలను చేపట్టారు.ఆయన కొన్ని పైళ్ల మీద సంతకం చేశారు. అధికారులు, తెలుగుదేశం పార్టీ నేతలు లోకేష్ కి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటిసారి కేబినెట్ భేటి నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఏపీ కేబినేట్ సమావేశం అవ్వనుంది. ప్రభుత్వ ప్రాధాన్యతలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గానికి దిశానిర్దేశం చేయనున్నారు.
ఎన్నికలకు ముందు పవన్ దిష్ఠిబొమ్మలను దగ్ధం చేసిన వాలంటీర్లు ఇప్పుడు జనసేనని కరుణ కోసం వేడుకుంటున్నారు. తమ ఉద్యోగాలను కొనసాగించాలని ప్రాదేయపడుతున్నారు. తమ కుటుంబాలను పోషించుకోవడానికి మరొక అవకాశం ఇవ్వాలని కన్నీరు మున్నీరవుతున్నారు.
జనసేన ఎమ్మెల్యేల భేటీకి ముహూర్తం ఖరారైంది. జూన్ 25న 21 మంది అభ్యర్థులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని హై కమాండ్ నిర్ణయించింది. విజయవాడలోని పవన్ ఆఫీస్లో ఈ ట్రైనింగ్ క్లాసెస్ జరగనుండగా నాదెండ్ల మనోహర్, బుద్ధప్రసాద్ వారికి శిక్షణ ఇవ్వనున్నట్లు సమాచారం.
హైదరాబాద్-విజయవాడ రూట్ లో ప్రయాణించే వారికి భారీ ఉపశమనం కలిగించే వార్త అందింది. ఈ రహాదారిపై యాక్సిడెంట్లను అరికట్టేందుకు రూ.375 కోట్లతో 17 బ్లాక్ స్పాట్ రిపేర్లకు మంత్రి కోమటిరెడ్డి శంకుస్థాపన చేశారు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.
ఏపీలో కాలుష్య నియంత్రణకు స్పెషల్ ఆడిట్ నిర్వహించాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. జిల్లాల వారీగా జల, వాయు కాల్యుష్యాలకు సంబంధించిన వివరాలు అందించాలన్నారు. ఎర్రచంద్రం అక్రమ రవాణాను అరికట్టడానికి టాస్క్ ఫోర్స్ ను బలోపేతం చేస్తామన్నారు.
జగన్ గురించి తన దగ్గర మాట్లడొద్దంటూ ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సీరియస్ అయ్యారు. గతంలో సభను ఏ విధంగా నడిపారో చూశామన్నారు. జగన్ ప్రతిపక్ష నేత కాదని, సామాన్య ఎమ్మెల్యే అని..వారికి కేటాయించాల్సిన సమయాన్ని మాత్రమే వారికిస్తామని తెలిపారు.