AP Floods: వరదల్లో మునిగిన వాహనాలు.. దోపీడీకి రెడీ అయిన కేటుగాళ్లు
ఏపీలో భారీ వర్షాలు, వరదలకు హైవేలపై వాహనాలు కొట్టుకుపోయాయి. ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ ప్లాజా దగ్గర ఇరుక్కుపోయిన వాహనాలను బయటకు తీయడానికి కారుకు 15 వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. తమ వాహనాల్లో ఖరీదైన వస్తువులు, డబ్బు చోరీకి గురయ్యాయని బాధితులు ఆరోపిస్తున్నారు