BIG BREAKING: తిరుమల మెట్ల మార్గంలో చిరుత

తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో మరోసారి చిరుత కనిపించింది. దీంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న విజిలెన్స్ సిబ్బంది భక్తులను గుంపులు గుంపులుగా పంపిస్తున్నారు.

New Update
Tirumala: తిరుమలలో మరో చిరుత హల్చల్.. భక్తులు జాగ్రత్తగా ఉండాలన్న అధికారులు

తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో మరోసారి చిరుత హల్చల్ చేసింది. 300 - 350 మెట్ల మధ్యలో భక్తులకు చిరుత కనిపించింది. దీంతో చిరుతను చూసిన భక్తులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న విజిలెన్స్ సిబ్బంది మెట్ల మార్గం వద్దకు చేరుకొని వివరాలు సేకరించారు. భక్తులను గుంపులు గుంపులుగా పంపిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు