New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-2-1-jpg.webp)
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో మరోసారి చిరుత హల్చల్ చేసింది. 300 - 350 మెట్ల మధ్యలో భక్తులకు చిరుత కనిపించింది. దీంతో చిరుతను చూసిన భక్తులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న విజిలెన్స్ సిబ్బంది మెట్ల మార్గం వద్దకు చేరుకొని వివరాలు సేకరించారు. భక్తులను గుంపులు గుంపులుగా పంపిస్తున్నారు.
తాజా కథనాలు