Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృత్యువాత

అల్లూరి జిల్లా ఎటపాక మండలం భీమవరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి బైక్‌ను లారీ ఢీ కొన్నది. ఈ ప్రమాదంలో కాన్నాపురంకి చెందిన పోడియం రాజారావు, కురసం భద్రయ్యలు మృతి చెందారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

New Update
 Road Accident hyd

Alluri District Road Accident

Road Accident: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన ఏపీలో చోటు చేసుకుంది. అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎటపాక మండలం భీమవరం వద్ద  శనివారం అర్ధరాత్రి బైక్‌ను లారీ ఢీ కొన్నది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతులు ఎటపాక  మండలం కాన్నాపురంకి చెందిన పోడియం రాజారావు. కురసం భద్రయ్యలుగా గుర్తించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: సౌకర్యవంతమైన నిద్ర కోసం 7 సాధారణ చిట్కాలు

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు