/rtv/media/media_files/2025/06/20/pawan-kalyan-2025-06-20-14-53-44.jpg)
Pawan Kalyan
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత పోస్టులు చేసిన ముగ్గురిని పిఠాపురం పోలీసులు అరెస్టు చేశారు. వెంకట సాయి వర్మ, రామాంజనేయులు, షేక్ మహబూబ్ భాషాపేను అదుపులోకి తీసుకున్నారు.A1తో పాటు పలువురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. యోగా దినోత్సవంలో పవన్ ఫొటోలను మార్ఫింగ్ చేసిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టడం వల్ల పోలీసులు వీరిని అరెస్టు చేశారు.
ఇది కూడా చూడండి: Black Magic: ఏపీలో వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోకు క్షుద్ర పూజలు - ఇలా తయారయ్యారేంట్రా