YS Sharmila: జగన్ బీజేపీకి ఓ బానిస.. అన్నను ఓడిస్తేనే అభివృద్ధి: షర్మిల సంచలనం
వైఎస్ జగన్ బీజేపీకి బానిసలా మారాడని ఏపీపీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. హత్యా రాజకీయాలు చేసే అవినాష్ రెడ్డిని, కాపాడే జగన్ రెడ్డిని.. ఇద్దరినీ ఓడించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇలాంటి రాజకీయాలకు స్వస్తి పలకాలన్నారు.