పులివెందుల జగన్ ఆఫీస్ వద్ద హైటెన్షన్.. పగిలిన అద్దాలు.. లాఠీఛార్జ్!

పులివెందులలోని జగన్ క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జగన్ ను చూసేందుకు భారీగా ప్రజలు తరలిరావడంతో తోపులాట చోటు చేసుకుంది. దీంతో కంట్రోల్ చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఓ దశలో కార్యాలయ అద్దాలు సైతం పగిలిపోయాయి.

New Update
Pulivendula Jagan Office

Pulivendula Jagan Office

పులివెందుల జగన్ క్యాంపు ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జగన్ ను కలిసేందుకు ప్రజా దర్బార్ కు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. దీంతో తోపులాట చోటు చేసుకుంది. క్యూలైన్లు ఏర్పాటు చేసినా తోపులాట తగ్గలేదు. దీంతో పోలీసులు లాఠీఛార్జి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో కిటికీ అద్దాలు సైతం ధ్వంసం అయ్యాయి. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు