WATCH LIVE: టీడీపీ-బీజేపీ- జనసేన మహాసభ
చిలుకలూరిపేటలో టీడీపీ-జనసేన- బీజేపీ తొలి బహిరంగ సభ జరుగుతోంది. ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ క్రమంలో మోడీ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
చిలుకలూరిపేటలో టీడీపీ-జనసేన- బీజేపీ తొలి బహిరంగ సభ జరుగుతోంది. ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ క్రమంలో మోడీ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
పదేళ్ల తరువాత ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు ఒకే వేదిక పైకి రాబోతున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరి పేట లో నిర్వహిస్తున్న ప్రజాగళం సభకు ఇప్పటికే భారీ ఏర్పాట్లు పూర్తయ్యా
ఏపీ ఎన్నికల బరిలో ఈ సారి ఏకంగా ఐదుగురు మాజీ సీఎంల కుమారులు బరిలో నిలవడం ఆసక్తికరంగా మారింది. వైఎస్, ఎన్టీఆర్, చంద్రబాబు, నాందెడ్ల భాస్కర్ రావు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయులు ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు.
అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు విద్యార్థిని హత్య చేసి అడవిలో పడేయగా పోలీసులు మృతదేహాన్ని కనుగొన్నారు. సెల్ఫోన్ ఆధారంగా ఆ విద్యార్థిని ఆంధ్రప్రదేశ్ తెనాలికి చెందిన పరుచూరి అభిజిత్ గా గుర్తించారు.
34 మందితో టీడీపీ సెకండ్ లిస్ట్ను రిలీజ్ చేసింది. ఇప్పటికే.. 94 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసిన చంద్రబాబు.. తాజాగా.. రెండో జాబితాను విడుదలచేశారు. చంద్రబాబు 34 మందితో రెండో జాబితాను విడుదల చేశారు. పూర్తి లిస్ట్ కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.
2018 గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేయడంపై స్పందించారు లోకేష్. APPSCని భ్రష్టు పట్టించిన జగన్కి హైకోర్టు తీర్పు చెంపపెట్టు అని అన్నారు. త్వరలో ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందని.. కోర్టు ఆదేశాల మేరకు పారదర్శకంగా ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామన్నారు.
ఏపీలో మరోసారి వైసీపీనే అధికారంలోకి వస్తుందని జన్మత్ పోల్స్ సర్వే వెల్లడించింది. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే వైసీపీ 119-122 స్థానాల్లో విజయం సాధిస్తుందని.. అలాగే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి 49 - 51 సీట్లు వస్తాయని అంచనా వేసింది.