Pinnelli: పిన్నెల్లికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్ట్.. కీలక ఆదేశాలు జారీ చేసిన న్యాయస్థానం..!
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లికి సుప్రీంకోర్ట్ షాక్ ఇచ్చింది. ఈవీఏం ధ్వంసం కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం.. కౌంటింగ్ సెంటర్కు వెళ్లొద్దని పిన్నెల్లికి ఆదేశాలు జారీ చేసింది. అలాగే, బెయిల్ను పొడిగించకుండా ఈ నెల 6న నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచించింది.