New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/AAG-Ponnavolu-resigns.jpg)
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమితో రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎస్ జవహర్ రెడ్డికి అందించారు. ఆయనతో పాటు రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ యర్రంరెడ్డి నాగిరెడ్డి, అదనపు పీపీ దుష్యంత్ రెడ్డి రాజీనామాలు చేశారు.