రాజస్తాన్ నుంచి పాకిస్తాన్ లోని తన ‘స్నేహితుడు’ నస్రుల్లాను కలుసుకునేందుకు వెళ్లిన అంజు.. తాను సీమా హైదర్ లాంటిదానిని కానని చెబుతోంది. రెండు లేదా నాలుగు రోజుల్లో తిరిగి ఇండియాకు వచ్చేస్తానని, తనకు నస్రుల్లా వట్టి ఫ్రెండ్ మాత్రమేనని తెలిపింది. చట్టబద్ధంగానే నేను పాకిస్థాన్ వచ్చాను. నాకు అధికారులు ఎవరూ అడ్డు చెప్పలేదని వెల్లడించింది. సైట్ సీయింగ్ కోసం ఈ దేశానికి వచ్చాను.. ఫేస్ బుక్ ద్వారా నాకు పరిచయమైన నస్రుల్లాను పెళ్లాడే ఉద్దేశం నాకు లేదు.. అతని కుటుంబం నన్ను ఎంతో ఆదరించింది అని ఆమె పేర్కొంది.
పూర్తిగా చదవండి..సీమా హైదర్ లా కానంటున్న అంజు
Translate this News: