క్రెడిట్ కార్డ్ యూజర్లకు అలర్ట్. కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు 2024-25 ఆర్థిక సంవత్సరంలో తమ క్రెడిట్ కార్డ్ నిబంధనల్లో పలు మార్పులు చేశాయి. ఈ జాబితాలో SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,ICICI ఐసీఐసీఐ బ్యాంక్,AXIES యాక్సిస్ బ్యాంక్, యెస్ బ్యాంక్ లాంటి ప్రధాన బ్యాంకులు ఉన్నాయి. ఇవి లాంజ్ యాక్సెస్, రివార్డ్ పాయింట్ల విషయంలో కీలక మార్పులు చేశాయి. ఇవి ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి రానున్నాయి. ఇంతకీ ఆ మార్పులు ఏమిటంటే?
పూర్తిగా చదవండి..క్రెడిట్ కార్డ్ యూజర్లకు అలర్ట్!
Translate this News: