Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. క్లస్టర్ ఇంచార్జీలను నియమించిన కాంగ్రెస్..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. 10 మంది క్లస్టర్ ఇంచార్జిలతో పాటు.. 48 అసెంబ్లీ నియోజకవర్గాలకు పరిశీలకులను నియమించింది. ఇందుకు సంబంధించి ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు.

Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. క్లస్టర్ ఇంచార్జీలను నియమించిన కాంగ్రెస్..
New Update

Telangana Congress Party: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్(Congress) పార్టీ దూడుకు పెంచింది. అసెంబ్లీ ఎన్నికలకు క్లస్టర్ ఇంచార్జిలను నియమించింది కాంగ్రెస్ పార్టీ. ఇంచార్జిల పేర్లతో కూడిన లిస్ట్‌ను ప్రకటించింది. 10 అసెంబ్లీ క్లస్టర్ ఇంచార్జిలను ఏఐసీసీ నియమించింది. అలాగే 48 అసెంబ్లీ నియోజకవర్గాలకు పరిశీలకులను కూడా నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ నియమించిన వారి వివరాలను కింద చూడొచ్చు..



Also Read:

పొంగులేటి శ్రీనివాస్ ఆస్తి ఎంతో తెలుసా.. లెక్కలు చూస్తే కళ్లు తేలేస్తారు..!

నల్లగొండలో కోమటిరెడ్డి వర్సెస్ కంచర్ల.. ఎవరి బలమెంతో తెలుసా?

#telangana-congress #aicc #telangana-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe