TDP: 15 ఏళ్ల తరువాత ఎమ్మెల్యేగా టీడీపీ జెండా ఎగరేసిన అంగన్వాడీ టీచర్‌..!

అల్లూరి జిల్లా రంపచోడవరం టీడీపీ అభ్యర్థి మిర్యాల శిరీషాదేవి విజయం రాష్ట్రంలోనే ఆసక్తిగా మారింది.టీడీపీ తరుఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిచి వైసీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి పై 9 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. 15 ఏళ్ల తరువాత ఇక్కడ టీడీపీ జెండాను రెపరెపలాడించారు.

New Update
TDP: 15 ఏళ్ల తరువాత ఎమ్మెల్యేగా టీడీపీ జెండా ఎగరేసిన అంగన్వాడీ టీచర్‌..!

TDP: అల్లూరి జిల్లా రంపచోడవరం టీడీపీ అభ్యర్థి మిర్యాల శిరీషాదేవి విజయం రాష్ట్రంలోనే ఆసక్తిగా మారింది. ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో శిరీషా విజయం ప్రస్తుతం రాష్ట్రంలోనే ఎంతో ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే శిరీషా గతంలో ఓ అంగన్వాడీ టీచర్‌ గా పని చేశారు.

ఇప్పుడు టీడీపీ తరుఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిచి వైసీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి పై 9 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. 15 ఏళ్ల తరువాత ఇక్కడ టీడీపీ జెండాను ఆమె రెపరెపలాడించారు. త్వరలోనే ఆమె అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు.

Also read: ఊడ్చుకుపోయిన బొత్స కుటుంబం!

Advertisment
తాజా కథనాలు