Delhi: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో దాఖలు చేయనున్న తదుపరి ఛార్జిషీట్లో ఆమ్ ఆద్మీ పార్టీ పేరు దోషిగా చేర్చబోతున్నట్లు ఢిల్లీ హైకోర్టుకు ఈడీ తెలిపింది. ఎక్సైజ్ పాలసీ కేసులో బెయిల్ కోరుతూ ఆప్ నేత మనీష్ సిసోడియా పిటిషన్ను కోర్టు పరిశీలిస్తున్న సమయంలో కేంద్ర ఏజెన్సీ ఈ విషయం తెలిపింది.
పూర్తిగా చదవండి..Kejriwal: కేజ్రీవాల్ కు మరో బిగ్ షాక్.. ఛార్జ్ షీట్ లో ఆమ్ ఆద్మీ పార్టీ!
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో దాఖలు చేయనున్న తదుపరి ఛార్జిషీట్లో ఆమ్ ఆద్మీ పార్టీ పేరు చేర్చబోతున్నట్లు ఢిల్లీ హైకోర్టుకు ఈడీ తెలిపింది. ఎక్సైజ్ పాలసీ కేసులో బెయిల్ కోరుతూ ఆప్ నేత మనీష్ సిసోడియా పిటిషన్ను కోర్టు పరిశీలిస్తున్న సమయంలో కేంద్ర ఏజెన్సీ ఈ విషయం తెలిపింది.
Translate this News: