Relationship : భర్త నల్లగా ఉన్నాడని చెప్పి.. ఈ వగలాడి ఏం చేసిందంటే.. 

భర్త నల్లగా ఉన్నాడని చెప్పి.. నెలల పసికూనను వదిలిపెట్టి బాయ్ ఫ్రెండ్ తో పారిపోయింది ఓ వయ్యారి. మధ్యప్రదేశ్ గ్వాలియర్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో ఆమె భర్త తన బిడ్డతో కలిసి గ్వాలియర్ డీఎస్పీ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో తనకు న్యాయం చేయాలంటూ ఫిర్యాదు చేశాడు. 

New Update
Relationship : భర్త నల్లగా ఉన్నాడని చెప్పి.. ఈ వగలాడి ఏం చేసిందంటే.. 

Relationship : అది మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లోని గ్వాలియర్. అక్కడ ఎస్పీ ఆఫీస్. ప్రతి వారం నిర్వహించినట్టుగానే ఈ గురువారం కూడా ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఒక వ్యక్తి ఏడాదిన్నర పసి బిడ్డను తీసుకుని వచ్చాడు. ఎస్పీని కలిసి భోరుమన్నాడు. అతనిని ఊరడించి విషయం తెలుసుకున్న పోలీసులు ఆశ్చర్యపోయారు. అతని భార్య ఏడాది నిండని తన బిడ్డను కూడా పట్టించుకోకుండా బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళిపోయి సహజీవనం (Living Relationship) చేస్తుందని అతను చెప్పాడు. అలా ఎందుకు చేసింది అని అడిగిన ప్రశ్నకు ఆ బాధితుడు చెప్పిన జవాబుతో మతిపోయింది పోలీసులకు. ఆ వ్యక్తి నల్లగా (Black) ఉండడమే కారణంగా ఆ ఇల్లాలు వదిలిపెట్టి పోయిందట. 

ఆ బాధితుడి పేరు విశాల్ మోగియా. ఆటను ఏడుస్తూ మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీకి జరిగిన కథంతా చెప్పాడు. ఏడాదిన్నర క్రితమే తనకు ఓ అమ్మాయితో వివాహమైందని చెప్పాడు. ఇరు కుటుంబాల అంగీకారంతో ఈ వివాహం జరిగింది. కానీ అతని భార్య ఎప్పుడూ అతనితో నేరుగా మాట్లాడలేదు. అతని నల్లని రంగు గురించి ఆమె ఎప్పుడూ వెక్కిరిస్తూనే ఉండేది. అయినా తన కుటుంబ పరువు  కాపాడుకోవడం కోసం ఆమె ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా పట్టించుకోకుండా ఉండేవాడు. వారికి ఒక అందమైన కూతురు పుట్టింది.  ఆ తరువాత మరింతగా భర్తను మాటలతో హింసించేది. తరువాత ఒకరోజు తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి వెళ్ళిపోయింది. కనీసం బిడ్డను కూడా పట్టించుకోకుండా వదిలిపెట్టి వెళ్ళిపోయి అతనితో సహజీవనం ప్రారంభించింది. 

ఇది అంతా విన్న ఆ డీఎస్పీ.. “పెళ్లి అనేది హృదయాల కలయిక అని, అందులో ఎవరి రంగు కానీ, రూపు కానీ కనిపించదు అన్నారు.  అయితే ముఖాలను మాత్రమే ఇష్టపడే వారు కొందరున్నారు. అవతల మనిషి హృదయంలో ఎంత స్వచ్ఛంగా ఉన్నా అటువంటి వారికీ పట్టింపు ఉండదు. వారి స్వార్ధమే చూసుకుంటారు అని డీఎస్పీ చెప్పారు. ఫిర్యాదు చేసిన యువకునికి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తామని ఆమె తెలిపారు. 

'నా భర్త నల్లగా ఉన్నాడు, అతనితో కలిసి ఉండకు...' అంటూ తల్లి కోసం ఏడుస్తున్న నెలన్నర కుమార్తె ప్రేమికుడితో కలిసి పారిపోయింది.

ఎంపీ గ్వాలియర్‌లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ మహిళ తన భర్తను వదిలి ప్రియుడితో కలిసి పారిపోయింది. అది కూడా భర్త ఛాయ నల్లగా ఉండడం వల్ల. తనకు న్యాయం చేయాలని భర్త కుటుంబసభ్యులతో కలిసి డిమాండ్ చేస్తున్నాడు. మరోవైపు ఆ మహిళకు చెందిన నెలన్నర కుమార్తె ఏడుస్తోంది. ఈ వ్యవహారంలో డీఎస్పీ ఏం చెప్పారంటే.. 

పెళ్లి అనేది హృదయాల కలయిక అని, అందులో ఎవరి రంగు కానీ, రూపు కానీ కనిపించదు. అయితే ముఖాలను మాత్రమే ఇష్టపడే వారు కొందరున్నారు. మనిషి హృదయంలో ఎంత స్వచ్ఛంగా ఉన్నా. అతనికి పట్టింపు లేదు. ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో వెలుగుచూసింది. ఇక్కడ ఒక స్త్రీ తన భర్త నలుపు రంగులో ఉన్నందున అతనిని విడిచిపెట్టింది. ఆ తర్వాత ప్రియుడితో కలిసి పారిపోయింది. ఇప్పుడు ఆమె అతనితో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో జీవిస్తోంది.

ఆ మహిళ తన నెలన్నర కుమార్తెపై కనికరం కూడా చూపలేదు. అలా ఏడుస్తూ అతన్ని వదిలేసింది. ఇప్పుడు ఆ మహిళ భర్త తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. మరోవైపు చిన్న కూతురు తల్లి కోసం ఏడుస్తూనే ఉంది. గురువారం ఎస్పీ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం జరుగుతోంది. 

Also Read : మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు

Advertisment
తాజా కథనాలు