Bhadrachalam: అమ్మతనాన్ని పురిట్లోనే చంపేశారు ఓ ఆసుపత్రి సిబ్బంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. పుట్టిన బిడ్డ పురిట్లోనే చనిపోయినట్లు సృష్టించి విక్రయించినట్లు తెలుస్తోంది. తల్లి పాలు లేక శిశువు అనారోగ్యం బారిన పడింది. చికిత్స నిమిత్తం మరో ఆసుపత్రికి శిశువును తీసుకుని వెళ్లారు కొనుగోలు చేసిన మహిళ. సంబంధిత డాక్టర్ శిశువు గురించి ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
పూర్తిగా చదవండి..Bhadrachalam: భద్రాచలంలో అమానుష ఘటన.. పుట్టిన బిడ్డ పురిట్లోనే చనిపోయినట్లు సృష్టించి ఏం చేశారంటే?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. పుట్టిన బిడ్డ పురిట్లోనే చనిపోయినట్లు సృష్టించిన ఓ ఆసుపత్రి సిబ్బంది శిశువును వేరే మహిళకు విక్రయించినట్లు తెలుస్తోంది. తల్లి పాలు లేక శిశువు అనారోగ్యం బారిన పడటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
Translate this News: