అసలే కుకీలు, మెయితీల మధ్య ఘర్షణలు, అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్ పై మరో దెబ్బపడింది. కేవలం రెండు రోజుల్లో మయన్మార్ నుంచి 700 మందికి పైగా ఆ దేశవాసులు అక్రమంగా ఈ రాష్ట్రంలో ప్రవేశించారు. వీరిలో 301 మంది పిల్లలు కూడా ఉన్నారు. ఈ నెల 22.. 23 తేదీల్లో 718 మంది మయన్మార్ వాసులు సరైన ట్రావెల్ డాక్యుమెంట్లు లేకుండా ఇండియాలోకి.. ముఖ్యంగా తమ రాష్ట్రంలోకి ఎలా ప్రవేశించారో తెలపాలంటూ మణిపూర్ ప్రభుత్వం అస్సాం రైఫిల్స్ నుంచి వివరణాత్మక రిపోర్టును కోరింది.
పూర్తిగా చదవండి..మణిపూర్ పై మరో ‘దెబ్బ’.. 700 మంది మయన్మార్ వాసుల రాక
అసలే కుకీలు, మెయితీల మధ్య ఘర్షణలు, అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్ పై మరో దెబ్బపడింది. కేవలం రెండు రోజుల్లో మయన్మార్ నుంచి 700 మందికి పైగా ఆ దేశవాసులు అక్రమంగా ఈ రాష్ట్రంలో ప్రవేశించారు.
Translate this News: