Telanagana: సాయి బాబా మందిరంపై 53 ఓట్లు.. ఇంతకీ ఎవరివీ..

18 ఏళ్లు నిండిన పౌరులకు ఓటు వేసే హక్కు ఉంటుంది. కానీ హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఉన్న సాయిబాబా ఆలయానికి కూడా ఓటు హక్కు ఉంది. ఈ ఆలయం పేరు మీద ఏకంగా 53 ఓట్లు ఉన్నాయి. అదేంటీ బాబా మందిరానికి ఓట్లు ఉండటం ఏంటని ఆశ్చర్యపోతున్నారా. తాజాగా ఎలక్షన్ కమిటీ కేటాయించిన జాబితాలో కూడా ఈ ఓట్లు ఉన్నాయి. అయితే ఆ ఓట్లు ఎవరివి.. నిజమైనవేనా లేకా బోగస్ ఓట్లా అనే సందేహం వస్తుంది కదా. అయితే ఈ మందిరం గురించి పూర్తిగా తెలుసుకోండి.

Telanagana: సాయి బాబా మందిరంపై 53 ఓట్లు.. ఇంతకీ ఎవరివీ..
New Update

సాధారణంగా 18 ఏళ్లు నిండిన వారికి ఓటు వేసే హక్కు ఉంటుంది. కానీ హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఉన్న సాయిబాబా ఆలయానికి కూడా ఓటు హక్కు ఉంది. ఈ ఆలయం పేరు మీద ఏకంగా 53 ఓట్లు ఉన్నాయి. అదేంటీ బాబా మందిరానికి ఓట్లు ఉండటం ఏంటని అనుకుంటున్నారా. వాస్తవానికి ఆ మందిరం ఉన్న ఇంటికి కేటాయించిన రిజిస్ట్రేషన్ నెంబర్‌కు 53 ఓట్లు ఉన్నాయి. తాజాగా ఎలక్షన్ కమిటీ కేటాయించిన జాబితాలో కూడా ఈ ఓట్లు ఉన్నాయి. అయితే ఆ ఓట్లు ఎవరివి.. నిజమైనవేనా లేకా బోగస్ ఓట్లా అనే సందేహం వస్తుంది కదా. అయితే ఈ మందిరం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ విడియోను చూడండి.

#telangana #sai-baba-temple #hyderabad-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe