New Update
Boiler Explosion: ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్.. 22 మందికి తీవ్ర గాయాలు
మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో ఓ ఉక్కు కర్మాగారంలో బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో 22 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. బాయిలర్ పేలుడు వల్ల కరిగిన ఇనుము కార్మికులపై పడినట్లు పోలీసులు తెలిపారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.