అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. లెవిస్టన్, మేసే ప్రాంతాల్లో గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఇందులో 22 మంది చనిపోయారు. మరో 60 మందికి గాయాలయ్యాయి. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేస్తున్నారు. గాయపడిన వారిలో కొంతమంది ప్రాణాపాయంలో ఉన్నట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపిన తర్వాత దుండగులు పారిపోయారు. ప్రస్తుతం వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
పూర్తిగా చదవండి..అమెరికాలో మళ్ళీ మోగిన తుపాకులు…22 మంది మృతి
అమెరికాలో మరొకసారి తుపాకుల మోత మోగింది. లెవిస్టన్, మైనే ప్రాంతాల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో 22 మంది మృతి చెందారు. మరో 60మందికి గాయాలు అయినట్లు తెలుస్తోంది.
Translate this News: