Mumbai: ముప్పై ఏళ్ల క్రితం ఆ నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. మళ్లీ వాళ్లకు దొరకలేదు. గుట్టుచప్పుడు కాకుండా అతడు తన ఇంటికి వెళ్తుండగా ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. 1993లో ముంబయిలో అల్లర్లు చెలరేగాయి. ఈ సమయంలో చట్టవిరుద్ధంగా మనుషులను తీసుకొచ్చిన కేసుతో పాటు.. ఓ హత్య కేసులో సయ్యద్ నాదిర్ షా అబ్బాస్ ఖాన్ (Sayyad Nadir Shah Abbas Khan – 65)ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత అతడు బెయిల్పై విడుదలయ్యాడు.
పూర్తిగా చదవండి..Crime News: ముప్పై ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కిన నిందితుడు.. ఎక్కడంటే
1993లో ముంబయిలో అల్లర్లు చెలరేగినప్పుడు ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత అతడు బెయిల్పై విడుదలై పోలీసుల కంట పడకుండా తప్పించుకున్నాడు. ముప్పై ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ నిందితుడు మళ్లీ అరెస్టయ్యారు.
Translate this News: