Madhapur: లోక్ సభ వేళ దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమ్మల్లో ఉన్నందున వాహనాలు అన్ని తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో ఈరోజు మాదాపూర్లో తనిఖీలు చేపట్టగా భారీగా డబ్బు పట్టుబడింది. కియా కారులో 15 బాక్సుల్లో నగదు గుర్తించారు అధికారులు. పట్టుబడ్డ నగదుపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు కేవలం రూ.50,000 వరకే తీసుకెళ్లడానికి అనుమతించింది ఈసీ. అంత కంటే ఎక్కువ నగదు పట్టుబడితే సరైన అధరాలు లేకపోతే వాటిని అధికారులు సీజ్ చేయనున్నారు.
Lok Sabha Elections: మాదాపూర్లో భారీగా డబ్బు పట్టివేత
మాదాపూర్లో భారీగా డబ్బు పట్టుబడింది. కియా కారులో 15 బాక్సుల్లో నగదు గుర్తించారు అధికారులు. పట్టుబడ్డ నగదుపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
New Update