Karnataka : కర్ణాటకలో 14 టన్నుల కుక్క మాంసం పట్టివేత.. కాంగ్రెస్ నేత DK శివ కుమార్ ఆప్తుడు ఆధ్వర్యంలోనే.. కర్ణాటకలో 14 టన్నుల కుక్క మాంసాన్ని పోలీసులు పట్టుకున్నారు. రాజస్థాన్ నుండి బెంగుళూర్ తరలిస్తున్న14వేల కిలోల కుక్క మాంసాన్ని బెంగుళూర్లోనే మెజేస్టిక్ రైల్వే స్టేషన్ సమీపంలో అధికారులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నేత అబ్దుల్ రజాక్ ఆధ్వర్యంలోనే మాంసం దందా నడుస్తున్నట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 29 Jul 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Dog Meat Caught In Karnataka : కర్ణాటకలో 14 టన్నుల కుక్క మాంసాన్ని (Dog Meat) పోలీసులు పట్టుకున్నారు. రాజస్థాన్ (Rajasthan) నుండి బెంగుళూర్ తరలిస్తున్న 14వేల కిలోల కుక్క మాంసాన్ని బెంగుళూర్ మెజేస్టిక్ రైల్వే స్టేషన్ సమీపంలో అధికారులు అడ్డుకున్నారు. కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ లీడర్ DK శివ కుమార్, సీఎం సిద్ద రామయ్య పరమ ఆప్తుడు అబ్దుల్ రజాక్ ఆధ్వర్యంలోనే బెంగుళూర్ (Bangalore) లో మాంసం దందా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. Also Read : బీ అలర్ట్.. ఇవాళే శ్రీశైలం గేట్లు ఓపెన్..! #bangalore #dog-meat #karanataka మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి