108 Feet Agarbatti in Ayodhya: జనవరి 22న అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. అయోధ్యలో రామమందిరానికి (Ayodhya Ram Mandir) ప్రాణప్రతిష్ట నేపథ్యంలో దేశవ్యాప్తంగా రామనామ జపం జోరందుకొంటుంది. ఎవరిని కదిలించిన అయోధ్యను గురించిన ముచ్చట్లే. ఎవరికి తోచినట్లు వారు తమ భక్తిని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Ayodhya Ram Mandir : అయోధ్యలో వెలిగిన 108 అడుగుల అగరుబత్తి
అయోధ్య రాముడిపై భక్తితో గుజరాత్ కు చెందిన బిహాభాయ్ భర్వాద్ తన గ్రామస్తుల సహయంతో తయారు చేసిన 108 అడుగుల అగరుబత్తిని మంగళవారం అయోధ్యలో వెలిగించారు.
Translate this News: