Zombie virus: ప్రపంచ వ్యాప్తంగా లెక్కలేనంత మంది ప్రజలు కరోనా (Coronavirus) మహమ్మారి సోకి ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు కోవిడ్ ను మించిన మరో మహమ్మారి ప్రపంచంపై దండయాత్రకు వస్తోందన్న విషయం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు కూడా వెల్లడించడంతో మరింత భయాందోళన మొదలైంది. ది గార్డియన్(The Guardian)లోని ఒక నివేదిక ప్రకారం, ఆర్కిటిక్ శాశ్వత మంచు ద్రవీభవన జాంబీ వైరస్ (Zombie virus)లను విడుదల చేసి విపత్తు ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితి (Global Health Emergency)ని ప్రేరేపిస్తుంది అని శాస్త్రవేత్తలు చెప్పారు.
పూర్తిగా చదవండి..Zombie Virus: కరోనాని మించిన మహా కంచు ఈ వైరస్..48,500ఏళ్లు మంచులో పాతిపెట్టినా చావదట..!!
కోవిడ్ తర్వాత ఇప్పుడు జోంబీ వైరస్ ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈ వైరస్ కోవిడ్ కంటే భయకరమైందని...48,500ఏళ్లు మంచులో పాతిపెట్టిన చావదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితికి దారితీస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
Translate this News: