CM Jagan: విశాఖ నుంచే సీఎం జగన్ పాలన.. వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు!
త్వరలోనే విశాఖ నుంచి సీఎం జగన్ పరిపాలన సాగిస్తారని స్పష్టం చేశారు వైవీ సుబ్బారెడ్డి. ఎమ్మెల్సీ వంశీ యాదవ్ వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో ఎందుకు చేరారో ఆయనే సమాధానం చెప్పాలని అన్నారు. పార్టీకి ఎవరు రాజీనామా చేసిన తమకు నష్టం లేదని అన్నారు.
Y. V. Subba Reddy : వైసీపీ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ, జనసేన పార్టీల్లో చేరుతున్న విషయం తెలిసిందే. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్(Vamshi Krishna Yadav) జనసేనలో చేరడంపై వైవీ సుబ్బారెడ్డి(Y. V. Subba Reddy) ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్సీ(MLC) పదవి ఇచ్చిన రాజీనామా చేసి వెళ్తున్నారంటే దానికి వారే సమాధానం చెప్పాలని పరోక్షంగా విమర్శించారు. ఎంతమంది నాయకులు ఉన్నా బీసీలకు న్యాయం చేయాలని వంశీకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చామని పేర్కొన్నారు. పార్టీ నుంచి ఎవరు వెళ్లిన తమకు ఇబ్బంది లేదు అని స్పష్టం చేశారు. ప్రజల ఆశీస్సులతో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో(AP Assembly Elections) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(CM Jagan) మళ్ళీ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
పవన్(Pawan Kalyan), చంద్రబాబు(Chandrababu) ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసిన తమ నాయకుడికి తిరుగులేదని అన్నారు. సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి చూసి మళ్లీ ప్రజలు వైసీపీ పార్టీ ఆశీర్వదిస్తారని తెలిపారు. ఎక్కడైతే పార్టీ పరిస్థితి బాగోలేదు అక్కడే ఇన్చార్జీలను మార్చినట్లు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో 175 కి 175 టార్గెట్ పెట్టుకున్నామని అన్నారు. అందులో భాగంగానే ఈ మార్పులు జరుగుతున్నాయని తెలిపారు. ఎక్కడ అయితే అభ్యర్థులను మారుస్తున్నామో అక్కడ ముందు పనిచేసిన నాయకులు సహకరించాలని సీఎం జగన్ చెప్పినట్లు తెలిపారు. కోర్ట్ పరిధిలో ఇబ్బందులు వల్ల రాజధాని మార్చడం ఆలస్యం అయిందని అన్నారు. తప్పకుండా సీఎం జగన్ విశాఖ నుంచి పాలన సాగిస్తారని తేల్చి చెప్పారు.
CM Jagan: విశాఖ నుంచే సీఎం జగన్ పాలన.. వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు!
త్వరలోనే విశాఖ నుంచి సీఎం జగన్ పరిపాలన సాగిస్తారని స్పష్టం చేశారు వైవీ సుబ్బారెడ్డి. ఎమ్మెల్సీ వంశీ యాదవ్ వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో ఎందుకు చేరారో ఆయనే సమాధానం చెప్పాలని అన్నారు. పార్టీకి ఎవరు రాజీనామా చేసిన తమకు నష్టం లేదని అన్నారు.
Y. V. Subba Reddy : వైసీపీ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ, జనసేన పార్టీల్లో చేరుతున్న విషయం తెలిసిందే. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్(Vamshi Krishna Yadav) జనసేనలో చేరడంపై వైవీ సుబ్బారెడ్డి(Y. V. Subba Reddy) ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్సీ(MLC) పదవి ఇచ్చిన రాజీనామా చేసి వెళ్తున్నారంటే దానికి వారే సమాధానం చెప్పాలని పరోక్షంగా విమర్శించారు. ఎంతమంది నాయకులు ఉన్నా బీసీలకు న్యాయం చేయాలని వంశీకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చామని పేర్కొన్నారు. పార్టీ నుంచి ఎవరు వెళ్లిన తమకు ఇబ్బంది లేదు అని స్పష్టం చేశారు. ప్రజల ఆశీస్సులతో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో(AP Assembly Elections) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(CM Jagan) మళ్ళీ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
ALSO READ: విశాఖకు క్యాంపు కార్యాలయాల తరలింపుపై విచారణ వాయిదా
పవన్(Pawan Kalyan), చంద్రబాబు(Chandrababu) ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసిన తమ నాయకుడికి తిరుగులేదని అన్నారు. సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి చూసి మళ్లీ ప్రజలు వైసీపీ పార్టీ ఆశీర్వదిస్తారని తెలిపారు. ఎక్కడైతే పార్టీ పరిస్థితి బాగోలేదు అక్కడే ఇన్చార్జీలను మార్చినట్లు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో 175 కి 175 టార్గెట్ పెట్టుకున్నామని అన్నారు. అందులో భాగంగానే ఈ మార్పులు జరుగుతున్నాయని తెలిపారు. ఎక్కడ అయితే అభ్యర్థులను మారుస్తున్నామో అక్కడ ముందు పనిచేసిన నాయకులు సహకరించాలని సీఎం జగన్ చెప్పినట్లు తెలిపారు. కోర్ట్ పరిధిలో ఇబ్బందులు వల్ల రాజధాని మార్చడం ఆలస్యం అయిందని అన్నారు. తప్పకుండా సీఎం జగన్ విశాఖ నుంచి పాలన సాగిస్తారని తేల్చి చెప్పారు.
ALSO READ:సీఎం గుడ్ న్యూస్.. రేపు అకౌంట్లోకి డబ్బు జమ
TG News: సీఎంల సమావేశంపై కీలక నిర్ణయం.. బనకచర్లపై చర్చ అక్కర్లేదు: కేంద్రానికి తెలంగాణ లేఖ
ఏపీ పునర్విభజన చట్టం మేరకు కొత్త ప్రాజెక్టులు, జల వివాదాలకు సంబంధించిన అంశాలను కేంద్ర జలశక్తి మంత్రితో... Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Andhra Pradesh: యూట్యూబ్ చూసి 16 బుల్లెట్ బైక్లు చోరి.. ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు అరెస్టు
బాపట్ల జిల్లాలోని అద్దంకిలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కొందరు ఆకతాయిలు యూట్యూట్లో బుల్లెట్ బైక్ల తాళాలు ఎలా తీయాలో చూసి దొంగతనాలకు పాల్పడ్డారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
నాలిక చీరేస్తా.. పిచ్చి వాగుడు వాగితే తాట తీస్తా.. పేర్ని నానికి మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్-VIDEO
నోరు అదుపులో పెట్టుకోకపోతే నాలిక చీరేస్తామని వైసీపీ నేత పేర్ని నానిని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. Latest News In Telugu | రాజకీయాలు | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
Andhra Pradesh: ఆ విద్యార్థుల కుటుంబాలకు రూ.3 లక్షల సాయం.. ఏపీ సర్కార్ కీలక ప్రకటన!
ఈ క్రమంలో పాఠశాలలో ఉన్న పరిసరాలు అన్నింటిని పరిశీలించారు. పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. Short News | Latest News In Telugu | ఒంగోలు | ఆంధ్రప్రదేశ్
Adala Prabhakar Reddy: జగన్ కు మరో బిగ్ షాక్.. వైసీపీకి కీలక నేత రాజీనామా?
నెల్లూరు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. Latest News In Telugu | రాజకీయాలు | నెల్లూరు
Kadapa Girl Murder: ఏపీలో దారుణం.. ముళ్లపొదల్లో బట్టలు లేకుండా బీటెక్ యువతి శవం
కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జమ్మలమడుగు సమీపంలోని గండికోట రిజర్వాయర్ వద్ద ప్రొద్దుటూరుకు చెందిన బీటెక్ విద్యార్థిని మృతదేహం.. క్రైం | Short News | Latest News In Telugu | కడప | ఆంధ్రప్రదేశ్
Google: స్టూడెంట్స్ కు గూగుల్ బంపర్ ఆఫర్..ఫ్రీగా ఏఐ
🔴Live News Updates: సమోసా.. జిలేబీలపై లేబుల్లు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం
Jai Shankar: మతాల మధ్య చిచ్చెపెట్టేందుకే పహల్గాం దాడి..షాంఘై సమావేశంలో జైశంకర్
KA Paul: నిమిష ఉరిశిక్షను నేనే ఆపా.. కేఏ పాల్ సంచలనం
Fake News: సమోసా.. జిలేబీలపై లేబుల్స్.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం