Andhra Pradesh: వైసీపీ మరో జాబితా విడుదల..

పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తూ వైసీపీ మరో జాబితాను విడుదల చేసింది. గుంటూరు ఎంపీ-కిలారు రోశయ్య, పొన్నూరు-అంబటి మురళి, ఒంగోలు ఎంపీ - చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కందుకూరు- బుర్రా మధుసూదన్‌ యాదవ్, జి.డి నెల్లూరు - కల్లతూర్‌ కృపాలక్ష్మీ పేర్లను ప్రకటించింది.

Andhra Pradesh: వైసీపీ మరో జాబితా విడుదల..
New Update

ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ మరో అభ్యర్థుల జాబితాను విడుల చేసింది. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తూ తాజాగా జాబితాను విడుదల చేసింది.

అభ్యర్థులు వివరాలు ఇవే

1. గుంటూరు ఎంపీ - కిలారు రోశయ్య

2. పొన్నూరు - అంబటి మురళి

3.ఒంగోలు ఎంపీ - చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

4.కందుకూరు - బుర్రా మధుసూదన్‌ యాదవ్

5. జి.డి నెల్లూరు - కల్లతూర్‌ కృపాలక్ష్మీ

#lok-sabha-elections-2024 #ap-assembly-elections-2024 #ysrcp
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe