Sharmila : రామోజీరావుకు వైఎస్ షర్మిల నివాళి..!

రామోజీరావుకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నివాళులర్పించారు. ఆయన చిత్రపటం వద్ద అంజలి ఘటించారు. రామోజీరావు సతీమణి రమాదేవిని, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి సహా కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Sharmila : రామోజీరావుకు వైఎస్ షర్మిల నివాళి..!
New Update

YS Sharmila Tribute To Ramoji Rao :  రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు (Ramoji Rao) కు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) నివాళులర్పించారు. ఇటీవల రామోజీరావు అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతిరోజు ట్విటర్ (X) వేదికగా నివాళులర్పించిన షర్మిల.. నేడు రామోజీ ఫిల్మ్ సిటీ (Ramoji Film City) లో ఆయన చిత్రపటం వద్ద అంజలి ఘటించారు.

publive-image

వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇందుకు సంబందించిన ఫొటోలను షర్మిల సోషల్ మీడియా (Social Media) లో షేర్ చేశారు.

publive-image

Also Read : రజినీకాంత్ సినిమాలో నటించి తప్పు చేశా.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

#ramoji-film-city #ramoji-rao #ys-sharmila
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe