పొంగులేటిని కలిసిన షర్మిల.. కుమారుడి వివాహానికి రావాలని ఆహ్వానం

వైఎస్ షర్మిల ఈ రోజు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిశారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి కుటుంబ సమేతంగా హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.

పొంగులేటిని కలిసిన షర్మిల.. కుమారుడి వివాహానికి రావాలని ఆహ్వానం
New Update
#telangana-election-2023 #ponguleti-srinivas-reddy #sharmila
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe