YS Sharmila: సీఎం చంద్రబాబుకు APCC చీఫ్ షర్మిల లేఖ.. వారిని ఆదుకోవాలని డిమాండ్..!

సీఎం చంద్రబాబుకు APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఇటివల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వరదల వల్ల రైతులు భారీగా నష్టపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు.

YS Sharmila: సీఎం చంద్రబాబుకు APCC చీఫ్ షర్మిల లేఖ.. వారిని ఆదుకోవాలని డిమాండ్..!
New Update

YS Sharmila: ఏపీ సీఎం చంద్రబాబుకు APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఇటివల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిన్న తాడేపల్లిగూడెం పరిధిలోని వరద ముంపుకు నీట మునిగి దెబ్బతిన్న పొలాల్లో ఆమె పర్యటించారు. వరదలకు రైతుల పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయని, ఇది ఒక పెద్ద విపత్తు అని, కూటమి ప్రభుత్వం ప్రతి రైతును ఆదుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు.

publive-image

publive-image

#chandrababu #sharmila
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe