/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/chandrababu-3-1.jpg)
YS Sharmila: ఏపీ సీఎం చంద్రబాబుకు APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఇటివల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిన్న తాడేపల్లిగూడెం పరిధిలోని వరద ముంపుకు నీట మునిగి దెబ్బతిన్న పొలాల్లో ఆమె పర్యటించారు. వరదలకు రైతుల పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయని, ఇది ఒక పెద్ద విపత్తు అని, కూటమి ప్రభుత్వం ప్రతి రైతును ఆదుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు.