New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/jogi-1.jpg)
Jogi Ramesh: వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ హైకోర్టును ఆశ్రయించారు. సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కొరకు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 8న విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా కథనాలు