Jogi Ramesh: జోగి రమేష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

AP: జోగి రమేష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. చంద్రబాబు ఇంటిపై దాడి వ్యవహారంలో తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు.

New Update
Jogi Ramesh: జోగి రమేష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

Jogi Ramesh: వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. చంద్రబాబు (Chanddrababu) ఇంటిపై దాడి వ్యవహారంలో తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. విచారణ రేపటికి వాయిదా వేసింది.

Also Read: పవన్‌కు మరో పరీక్ష.. ఆయన ఇలాకాలోనే మహిళ మిస్సింగ్!

Advertisment
Advertisment
తాజా కథనాలు