TDP: టీడీపీ ప్రచార రథంపై వైసీపీ దాడి.. డ్రైవర్ కి గాయాలు..! అన్నమయ్య జిల్లా రాయచోటిలో టీడీపీ ప్రచార రథంపై వైసీపీ అల్లరి మూకలు దాడి చేసినట్లు తెలుస్తోంది. ప్రచార రథం డ్రైవర్ కి గాయాలు అయ్యాలు. దీంతో టీడీపీ నేతలు రోడ్డేక్కారు. భారీ ఎత్తున నిరసన ర్యాలీ చేశారు. By Jyoshna Sappogula 14 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి Kadapa: అన్నమయ్య జిల్లా రాయచోటిలో టీడీపీ ప్రచార రథంపై వైసీపీ అల్లరి మూకలు దాడి చేసినట్లు తెలుస్తోంది. ప్రచార రథం డ్రైవర్ కి గాయాలు అయ్యాలు. దీంతో టీడీపీ నేతలు రోడ్డేక్కారు. భారీ ఎత్తున నిరసన ర్యాలీ చేశారు. ఈ ఘటనపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. Also Read: సీఎం జగన్ పై దాడి జరిగిందో లేక జరిపించుకున్నారో: కేఏ పాల్ ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు సరికాదని హెచ్చరించారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలను చట్టపరంగా ఎదుర్కొంటామని వ్యాఖ్యానించారు. దాడులు చేసిన వారికి శిక్ష పడేలా చేస్తామన్నారు. వైసీపీ నేతలు ఇలాంటి దాడులు ఎన్ని చేసినా టీడీపీ విజయాన్ని ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. #tdp #ycp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి