World Cup 2023: వరల్డ్ కప్ లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. మ్యాచ్ మ్యాచ్ కూ టీమిండియా (Team India) దూకుడు పెంచుతూ దూసుకుపోతోంది. ఈ క్రమంలో శ్రీలంకను చిత్తుగా ఓడించి వరుసగా ఏడో విజయాన్ని నమోదు చేసి సెమీస్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఇక భారత్ రెండు మ్యాచ్ లు మాత్రమే ఆడాల్సి ఉంది. ఈ రెండూ గెలిస్తే పాయింట్స్ టేబుల్ లో టాప్ ప్లేస్ లో ఉంటుంది. భారత్ తరువాత పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికా (12), ఆస్ట్రేలియా (8), న్యూజీలాండ్ (8),పాకిస్తాన్ (6) వరుసగా ఉన్నాయి. ప్రస్తుతం నాలుగో స్థానంలో న్యూజీలాండ్.. ఐదో స్థానంలో పాకిస్తాన్ (Pakistan) ఉన్నాయి. ఈ రెండు టీమ్స్ రేపు అంటే నవంబర్ 4వ తేదీన తలపడబోతున్నాయి. వీటి మధ్య విజేత నాలుగో స్థానాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉంది.
పూర్తిగా చదవండి..World Cup 2023: అదే జరిగితే సెమీస్ లో భారత్-పాక్ పోరు.. ఆ ఛాన్స్ ఎంత?
Translate this News: