దేశంలో మహిళల మీద దాడులు, అత్యాచారాలు ఏదోక మూల జరుగుతునే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితమే మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, అత్యాచారం చేసి చంపేసిన ఘటన మరచిపోకముందే..అలాంటి ఘటనే ఒకటి బెంగాల్ లో జరిగింది.ఓ గిరిజన మహిళను పంచాయతీలో అందరూ చూస్తుండగా వివస్త్రను చేసి దాడికి పాల్పడ్డారు.
పూర్తిగా చదవండి..వివస్త్రను చేసి పంచాయతీలో నిలబెట్టి..మరో దారుణ ఘటన!
బెంగాల్ లో దారుణ ఘటన జరిగింది. ఓ గిరిజన మహిళను పంచాయతీలో అందరూ చూస్తుండగా వివస్త్రను చేసి దాడికి పాల్పడ్డారు.
Translate this News: