Attacks on Leaders: ఎన్నికల సమయంలోనే బడా నేతలపై ఎందుకు దాడులు జరుగుతాయి? మొన్న జగన్, నిన్న చంద్రబాబు నాడు మమత, అంతకముందు రాహుల్, కేజ్రీవాల్..ఇలా టాప్ లీడర్లే దుండగుల టార్గెట్..! ఈ తరహా ఘటనలు ఇటివలీ కాలంలో బాగా పెరిగాయి.. దీనికి కారణాలేంటి? రాజకీయ నాయకులకు భద్రత లేదా? ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాం!
పూర్తిగా చదవండి..Attacks on Leaders: ఎన్నికల సమయంలోనే బడా నేతలపై దాడులు ఎందుకు?
ఎన్నికల సమయంలో రాజకీయ నేతలపై అదీ పెద్ద నాయకులపై దాడులు జరగడం సాధారణంగా మారిపోయింది. నిన్న వైఎస్ జగన్ పై దాడి జరిగింది.గతంలో చంద్రబాబుపై నాలుగుసార్లు రాళ్ళ దాడులు జరిగాయి. ఇక జాతీయస్థాయిలో రాహుల్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్ పై కూడా దాడుల ఘటనలు జరిగాయి. ఎందుకిలా?
Translate this News: