కడుపుతో ఉన్న మహిళలు తీసుకున్న ఆహారం బొడ్డు ద్వారా కడుపులో ఉన్న బిడ్డకు నేరుగా చేరుతుంది. అందుకే పుట్టిన సమయంలో నవజాత శిశువు.. బొడ్డు తాడు (అంబిలికల్ కార్డ్)తో తల్లికి జీర్ణాశయానికి అనుసంధానమై ఉంటుంది. ఈ ప్రేగును మాయ, పిండానికి పోషకాల సంచి అని పిలుస్తుంటారు. ఇక గర్భంలో పెరిగే బిడ్డ బయట ప్రపంచంలోకి రావడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ. అలాంటప్పుడు ప్రతి ఒక్క విషయంపై ప్రత్యేక శ్రధ్ద చూపించడం చాలా ముఖ్యం. పుట్టిన పసికందు తల్లి బొడ్డు తాడుతో బయటకు వస్తుంది. అయితే ఆ బొడ్డు తాడు కత్తిరించే సమయం చాలా ముఖ్యం అంటున్నారు వైద్య నిపుణులు. ఎంత సమయం లోపు ఆ తాడు కత్తిరించాలి? ఒక వేల కట్ చేయడం లేట్ అయితే బిడ్డపై ఎలాంటి ప్రభావం పడుతుంది? అనే విషయాల గురించి వివరిస్తున్నారు.
పూర్తిగా చదవండి..శిశువు పుట్టిన నిమిషానికే.. బొడ్డు తాడు కత్తిరిస్తే..?
Translate this News: