ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్పోల్ స్డడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో మొత్తం 9 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గెలిచే అభ్యర్థులు వీళ్లే.
1. కురుపాం: వైసీపీ అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణి
2. పార్వతీపురం: వైసీపీ అభ్యర్థి అలజంగి జోగారావు
3. సాలూరు: వైసీపీ అభ్యర్థి పీడిక రాజన్నదొర
4. బొబ్బిలి: టీడీపీ అభ్యర్థి బేబీ నాయన
5. చీపురుపల్లి: వైసీపీ అభ్యర్థి బొత్స సత్యన్నారాయణ
6. గజపతినగరం: టీడీపీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్
7. నెల్లిమర్ల: జనసేన అభ్యర్థి లోకం మాధవి
8. విజయనగరం: టీడీపీ అభ్యర్థి అదితి గజపతిరాదు
9. శృంగవరపుకోట: టీడీపీ అభ్యర్థి కోళ్ల లలిత కుమారి
మొత్తంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో టీడీపీ - 04, వైసీపీ - 04, జనసేన - 01 స్థానాల్లో గెలవనున్నాయి.