Andhra Pradesh: ఉమ్మడి విజయనగరంలో గెలిచే అభ్యర్థులు వీళ్లే.. RTV పోస్ట్‌ పోల్‌ స్డడీ

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్‌పోల్‌ స్డడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో మొత్తం 9 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గెలిచే అభ్యర్థులు ఎవరో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి.

Andhra Pradesh: ఉమ్మడి విజయనగరంలో గెలిచే అభ్యర్థులు వీళ్లే.. RTV పోస్ట్‌ పోల్‌ స్డడీ
New Update

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్‌పోల్‌ స్డడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో మొత్తం 9 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గెలిచే అభ్యర్థులు వీళ్లే.

1. కురుపాం: వైసీపీ అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణి

2. పార్వతీపురం: వైసీపీ అభ్యర్థి అలజంగి జోగారావు

3. సాలూరు: వైసీపీ అభ్యర్థి పీడిక రాజన్నదొర

4. బొబ్బిలి: టీడీపీ అభ్యర్థి బేబీ నాయన

5. చీపురుపల్లి: వైసీపీ అభ్యర్థి బొత్స సత్యన్నారాయణ

6. గజపతినగరం: టీడీపీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్

7. నెల్లిమర్ల: జనసేన అభ్యర్థి లోకం మాధవి

8. విజయనగరం: టీడీపీ అభ్యర్థి అదితి గజపతిరాదు

9. శృంగవరపుకోట: టీడీపీ అభ్యర్థి కోళ్ల లలిత కుమారి

మొత్తంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో టీడీపీ - 04, వైసీపీ - 04, జనసేన - 01 స్థానాల్లో గెలవనున్నాయి. 

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe